Wednesday, 31 March 2021

జగన్‌ సర్కార్‌తో ముగిసిన పోరు-హైకోర్టు ఆదేశాలు-ఎన్నికలపై నిమ్మగడ్డ కీలక సిఫార్సులు

ఏడాది క్రితం దాదాపు ఇదే సమయానికి స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదాతో తెరపైకి వచ్చిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇవాళ తన పదవీకాలం ముగియడంతో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది కాలంలో జగన్ సర్కారుతో ముఖాముఖీ పోరు చేసి మరీ స్ధానిక సంస్ధల ఎన్నికలను తాను అనుకున్నట్లుగా పూర్తి చేసిన నిమ్మగడ్డ.. మధ్యలో పలుమార్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39v31mC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour