Wednesday, 31 March 2021

వ్యాక్సిన్లపై కేంద్రం కీలక నిర్ణయం -ఆ జిల్లాల్లో 45+ అందరికీ టీకాలు -2వారాల్లోగా చేయాలని రాష్ట్రాలకు ఆదేశం

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ అందరినీ కలవరపెడుతోంది. కొత్త కేసులు, మరణాలు మళ్లీ తారాస్థాయికి చేరడంతో ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఇప్పటికే రెండు రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ప్రస్తుతానికి వాటిని 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45ఏళ్లు దాటి వివిధ వ్యాధులతో బాధపడేవారికి మాత్రమే అందిస్తుండగా, రాబోయే రోజుల్లో 45 దాటిని ప్రతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sFjz2D
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour