Tuesday, 23 March 2021

తిరుపతి ఉప ఎన్నిక : చంద్రబాబు, జగన్ మధ్య నువ్వా నేనా .. నేతలకు సీరియస్ వార్నింగ్ ల మతలబు అదేనా !!

తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగనున్న ఉప ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తయారైంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు అధికార వైసీపీకి చావో రేవో అన్నట్లుగా తయారైంది. జగన్ ,చంద్రబాబుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి మరోమారు తిరుపతి ఉప ఎన్నిక వేదిక కానుంది. మెజారిటీ కోసం జగన్, పరువు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NGM7JW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour