Tuesday, 23 March 2021

బీజేపీ సంచలనం -బ్రహ్మపుత్ర నదిపై యుద్ధం -అస్సాం ఎన్నికల మేనిఫెస్టో -సరైన ఎన్ఆర్‌సీ, 2లక్షల ఉద్యోగాలు

ఈశాన్య భారతంలోని అతి పెద్ద రాష్ట్రమైన అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీ మరో సంచలన హామీని ప్రకటించింది. ఏటా భారీ వరదలతో వందల మందిని పొట్టనపెట్టుకుంటూ, వేల కోట్లలో ఆస్తి నష్టం కలిగిస్తోన్న 'అస్సాం దు:ఖదాయిని' బ్రహ్మపుత్ర నదిపై దాదాపు యుద్ధభేరి మోగించింది. 'మిషన్ బ్రహ్మపుత్ర'పేరుతో మేనిఫెస్టోలో కొత్త పథకాన్ని ప్రకటించింది. అదే సమయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f7v0fU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour