Monday, 29 March 2021

నాగార్జునసాగర్ ఉపఎన్నిక వేళ... రాజకీయ పార్టీలకు షాకిచ్చిన ఆ రెండు గ్రామాలు...

నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆ రెండు గ్రామాల ప్రజలు రాజకీయ పార్టీలకు షాకిచ్చారు. 'మా గ్రామంలోకి రాజకీయ నాయకునికి అనుమతి లేదు...' అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ గ్రామాలు ఎటువంటి అభివృద్దికి నోచుకోలేదని అందులో పేర్కొన్నారు. అంతేకాదు,తమ గ్రామాల ప్రజలు ఓటుకు అమ్ముడుపోరని... తమకు అభివృద్దే ముఖ్యమని వెల్లడించారు. గ్రామంలో ఉన్న సమస్యలను ఏకరువు పెడుతూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3swxY1j
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour