Monday, 29 March 2021

85 ఏళ్ల వృద్ధురాలి మృతి: ఉలిక్కిపడ్డ మమత బెనర్జీ: పోలింగ్ వేళ..అమిత్ షా శాపాలు

కోల్‌కత: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. అందరి కళ్లూ పశ్చిమ బెంగాల్ పైనే నిలిచాయి. తొలిదశ పోలింగ్ ముగిసిన అనంతరం చోటు చేసుకుంటోన్న పరిణామాలు.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తొలి విడతలో నిర్వహించిన పోలింగ్ సందర్భంగా మెజారిటీ స్థానాలను గెలుచుకోబోతోన్నామంటూ భారతీయ జనతా పార్టీ సీనియర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31snu75
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour