Monday, 1 March 2021

మమత బెంగాల్‌ కూతురు అస్త్రం సక్సెస్‌-బీజేపీ విలవిల- నితీశ్‌ అస్త్రాన్ని వాడేసిన వైనం

పశ్చిమబెంగాల్లో ఎన్నికల వేళ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఈసారి సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సీరియస్‌గా ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీని అడ్డుకునేందుకు బెంగాల్‌ స్వాభిమాన నినాదాన్ని తెరపైకి తెచ్చిన మమత.. ఆ మేరకు బీజేపీని ట్రాప్‌లోకి నెట్టేసింది. గతంలో బీహార్‌ ఎన్నికల సందర్భంగా ఇదే కోవలో బీజేపీని అడ్డుకునేందుకు నితీశ్‌ కుమార్‌ తీసుకొచ్చిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZWZsjY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour