Monday, 1 March 2021

ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు విత్ డ్రా...ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రారంభమైన రగడ మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా కొనసాగుతూనే ఉంది. తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టిడిపి అభ్యర్థులను వైసిపి నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని కర్నూలు జిల్లా రెండవ జాయింట్ కలెక్టర్ రామచంద్ర రెడ్డికి, అలాగే పోలీసులకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PhTGap
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour