Saturday, 20 February 2021

YS Sharmila నోట జై తెలంగాణ మాట- రంగారెడ్డి హైదరాబాద్ నేతలతో ఆత్మీయ సమ్మేళనం,వ్యూహమేంటి..?

తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల పెట్టబోతున్న కొత్తపార్టీపై ఇప్పుడు రాజకీయవర్గాలు ఫోకస్ పెట్టాయి. వైయస్ షర్మిల వేస్తున్న అడుగులను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న షర్మిల, రాజన్న రాజ్యం తీసుకురావడానికి పార్టీ పెడతామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడం కోసం వైయస్ఆర్ అభిమానులతో, నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3azfeYn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour