Saturday, 20 February 2021

నీతి ఆయోగ్ మీట్: 'ప్రత్యేక హోదా' ప్రస్తావించిన జగన్... ప్రైవేట్ రంగానికి ఊతమివ్వాలన్న మోదీ...

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ది ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామిక అభివృద్దిలో రాష్ట్రంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. శనివారం(ఫిబ్రవరి 20) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dyWGJA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour