Sunday, 21 February 2021

Viral Video:అయ్యో పాపం..చెట్టుకు కట్టేసి చితకబాదారు: వీడియోలో ఆ ఏనుగు బాధ వింటుంటే..!

కోయంబత్తూరు: మూగజీవాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తమపై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని వాటి బారిన పడుతున్న ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మూగజీవాలపై దాడులను పలు జంతుప్రేమికులు ఖండిస్తున్నప్పటికీ అదే సమయంలో ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమే కదా అనే వాదన బలంగా వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని మాసినగుడి ప్రాంతంలో ఓ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qHWVFP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour