Monday, 22 February 2021

వరవరరావుకు ఊరట ... అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్నెల్ల పాటు బెయిల్ మంజూరు

ప్రముఖ రచయిత, విరసం నేత వరవర రావు కి బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్ తో ఎట్టకేలకు ఊరట లభించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్నెల్ల పాటు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు గా జస్టిస్ ఎస్ ఎస్ షిండే , మనీష్ పిటాలేల నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఆ సాక్ష్యాలను ముందు చూపండి ... దిశా రవి కేసులో పోలీసులకు ధర్మాసనం కీలక ప్రశ్నలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pGcYCZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour