జునాగఢ్: అది గుజరాత్లోని జునాగఢ్ ప్రాంతం. అప్పుడే తెల్లవారుతోంది. సమయం ఉదయం 5 గంటలు కావొస్తోంది. ఇంకా జనాల సందడి రహదారులపై కనిపించలేదు. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. జునాగఢ్ మంచి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉంది. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో పర్యాటకులు జునాగఢ్కు వస్తుంటారు. అందుకే అక్కడి హోటల్స్ ఎప్పుడూ కిటకిటలాడుతూ కనిపిస్తుంటాయి. జునాగఢ్ సింహాలకు ప్రసిద్ధి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tK0jC6
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment