Friday, 12 February 2021

వైసీపీకి షాకిచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ ... స్వగ్రామంలో టీడీపీ ఖాతాలో ఏకగ్రీవం, మాధవ్ మద్దతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మొన్నటికి మొన్న పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ లో పలు ఆసక్తికర ఏకగ్రీవాలు, ఎన్నికలు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హిందూపూర్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఆయన స్వగ్రామంలోనే ఇబ్బందికర పరిణామం ఎదురయింది. తనకు ఎదురు లేదు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qdHyoF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour