ఢిల్లీ: ఉద్యోగస్తులకు నిర్మలమ్మ ఈ బడ్జెట్లో ఎలాంటి ఊరట కల్పించలేదు. బడ్జెట్ అనగానే ముందుగా ఉద్యోగస్తులు ఎదురు చూసేది టాక్స్ అంశం. అయితే ఈ సారి వ్యక్తిగత పన్నులో సీనియర్ సిటిజెన్స్కు మినహాయింపులు తప్ప సాధారణ ఉద్యోగస్తులకు మాత్రం ఎలాంటి ప్రకటనలు లేవు సరికదా.. వేతనాలు తీసుకునే ఉద్యోగస్తుల పరిస్థితి గుండె జారి కడుపులో పడ్డట్టుగా అయ్యింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oCZxmz
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment