Tuesday, 2 February 2021

\"గోడలు కాదు వంతెనలు కట్టండి\"- కేంద్రం తీరుపై రాహుల్‌ ఫైర్‌- రైతులకు అడ్డుగోడలా ?

ఢిల్లీలో రైతుల నిరసనల సెగ కేంద్రానికి రోజుకో రకంగా తలుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను అడ్డుకునేందుకు ఏకంగా గోడలు కట్టేస్తున్నారు. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులపై కేంద్రం వైఖరిని తప్పుబడుతూ కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు రైతులను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aqAj5V
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour