Sunday, 7 February 2021

Lady teacher: దేవుడు ఆదేశించాడని కన్న కొడుకును చంపిన తల్లి, సేమ్ మదనపల్లె సీన్ రిపీట్ !

కొచ్చి/పాలక్కాడ్/ మదనపల్లె: దేవుడ ఆదేశించాడని, అల్లాను మెప్పించి అనుగ్రహం పొందాలని అతిగా ఆలోచించిన కన్న తల్లి కన్న కొడుకుని అతి కిరాతకంగా చంపేసింది. దేవుడు చెప్పాడని ఆవేశంతో ఊగిపోయి కన్న కొడుకును చంపేసి చేసిన తప్పును ఆమె స్వయంగా పోలీసలకు చెప్పి ఇప్పుడు కటకటాపాలైయ్యింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో కన్న కూతుర్లును అతి కిరాతకంగా చంపేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tEB2ZW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour