Sunday, 7 February 2021

ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి ... టీకా వల్లే అంటున్న బాధిత కుటుంబం

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఎక్కువ శాతం సానుకూల ఫలితాలు వస్తున్నప్పటికీ, కొంతమందిలో మాత్రం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. కరోనా వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావం ఎవరిపై చూపిస్తుంది అనేది మాత్రం అర్థం కావడం లేదు. తాజాగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న శ్రీకాకుళం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qbVbEw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour