Thursday, 18 February 2021

వైజాగ్ ఎయిర్‌పోర్ట్ జగన్‌ రెడ్డికి లక్కీ ప్లేస్: ఆయనే బాధ్యుడు: వైసీపీని తరిమికొట్టండి: పట్టాభి

అమరావతి: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రవైేటీకరణ వ్యవహారాన్ని జగన్ సర్కార్ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలను సంధిస్తోంది.. ఆరోపణలను గుప్పిస్తోంది. మొన్నటిదాకా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే తరహాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3u7ObLD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour