Thursday, 18 February 2021

చేతికొచ్చిన పంట త్యాగానికైనా సిద్ధం కండి, త్వరలో హల్ క్రాంతి : రైతులకు రాకేశ్ టికాయత్ పిలుపు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యేవరకు రైతులు తిరిగి ఇళ్లకు వెళ్లేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ తేల్చి చెప్పారు. రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను కొనసాగించడానికి ఒక పంటను త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని రాకేశ్ టికాయత్ అన్నారు. దేశ వ్యాప్తంగా రైల్ రోకో ..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37tK4zz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour