Wednesday, 17 February 2021

అమెరికాను దాటేస్తుందేమో అన్న దశ నుంచి... కరోనాతో సమర్థవంతంగా ఫైట్.. భారత్‌కు ఎలా సాధ్యపడింది?

గతేడాది భారత్‌లో నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే.. త్వరలోనే అమెరికాను దాటిపోయే అవకాశం ఉందని చాలామంది నిపుణులు అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఎంతలా అంటే,గతేడాది సెప్టెంబర్‌లో రోజుకు లక్ష కరోనా కేసులు నమోదవగా... ఇప్పుడా సంఖ్య 10వేలకు పడిపోయింది. ప్రస్తుతం అమెరికాలో 28 మిలియన్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZoCHVT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour