Wednesday, 17 February 2021

ఐరాసకు భారత్‌ అరుదైన గిఫ్ట్‌- శాంతి దళాలకు 2 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులు

కరోనా మహమ్మారిపై అంతర్జాతీయంగా జరుగుతున్న పోరులో భారత్‌ ఛాంపియన్‌గా నిలుస్తోంది. ఇప్పటికే భారత్‌లో తయారైన కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లను ఓవైపు స్వదేశంలో ప్రజలకు పంపిణీ చేస్తూనే మరోవైపు భారత ఉపఖండంలోని దేశాలకు సైతం పంపుతోంది. ఇప్పుడు ఇదే క్రమంలో ఐక్యరాజ్యసమితికి కూడా వీటిని బహుమతిగా ఇవ్వాలని భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్యసమితి తరఫున పలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pEhhPj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour