Tuesday, 2 February 2021

విజయవాడా?, కర్నూలా?: సీమకు మళ్లీ: ఎత్తిపోతలపై: ఎల్లుండి కీలక భేటీ: తేలనున్న లెక్కలు

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించుకోవడానికి మరో ముందడుగు పడబోతోంది. కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) శుక్రవారం భేటీ కాబోతోంది. రెండేళ్లుగా కృష్ణా నది నిండుగా ప్రవహించిన నేపథ్యంలో.. నదీ జలాల పంపకాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. వచ్చే మార్చి వరకూ నదీ జలాల పంపకాలకు సంబంధించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pMSjxR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour