Tuesday, 2 February 2021

రేషన్‌ వాహనాలపై ఇవాళ నిమ్మగడ్డ కీలక నిర్ణయం- ఎస్ఈసీ కార్యాలయంలో తనిఖీ తర్వాత

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలపై ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. రేషన్ డోర్‌ డెలివరీ వాహనాలపై ప్రభుత్వం ముద్రించిన బొమ్మలు ఉండటంతో హైకోర్టు ఆధేశాల మేరకు వీటిని పరిశీలించాక ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం- రంగంలోకి ఇతర రాష్ట్రాల ఎస్‌ఈసీలు- ప్రత్యేక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MuTLGD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour