Friday, 26 February 2021

దమ్ముంటే చంద్రబాబు .. పుంగనూరులో ఆ పని చెయ్ .. మంత్రి పెద్దిరెడ్డి సవాల్

కుప్పం నియోజకవర్గంలో మాజీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలలో ఓటమి తర్వాత మూడు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వేధింపులకు గురి చేస్తే పుంగనూరు నేత ఉండేవాడా అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని టార్గెట్ చేసి విమర్శించిన చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bFgNDx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour