Friday, 26 February 2021

ఏపీ మున్సిపల్‌ పోరుకు లైన్ క్లియర్‌- 16 పిటిషన్లను తోసిపుచ్చిన హైకోర్టు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం తొలగిపోయింది. మున్సిపల్‌ ఎన్నకలను గతంలో ఆగిన చోట నుంచే తిరిగి నిర్వహించేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఇవాళ కొట్టేసింది. దీంతో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించందుకు లైన్ క్లియర్ అయింది. గతేడాది కరోనా కంటే ముందు జారీ చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bDYGhb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour