Friday, 12 February 2021

ఏపీ మున్సిపల్‌ పోరుకు లైన్‌ క్లియర్‌- సర్కారు, ఎస్ఈసీ ఓకే -జడ్పీటీసీ, ఎంపీటీసీపై ఉత్కంఠ

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగియగానే మిగిలిన స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా పూర్తి చేసేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో గతంలో వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఎస్ఈసీని కోరుతూ ప్రభుత్వం రాతపూర్వక అంగీకారం తెలిపింది. దీంతో ఎస్‌ఈసీ కూడాఈ దిశగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a9vu1X
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour