Friday, 12 February 2021

వాపును చూసి బలుపనుకుంటే మునిగిపోయేది వైసీపీనే : కూన రవి కుమార్ షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు మెజారిటీ స్థానాలు వైసీపీకి వచ్చాయని చంకలు గుద్దుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 85 శాతం పంచాయతీలు వైసీపీకి వచ్చాయని డిప్యూటీ సీఎం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p9EqsB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour