Friday, 19 February 2021

పంచాయతీ ఓట్ల లెక్కింపుపై నిమ్మగడ్డ కీలక ఆదేశాలు- హైకోర్టు సూచన మేరకే

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మూడోదశకు చేరుకుంది. నాలుగు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశలు విజయవంతంగా పూర్తి కాగా..ఇప్పుడు మూడో దశ జరుగుతోంది. అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగే కౌంటింగ్‌పై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37sUH5X
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour