Friday, 19 February 2021

భారత్‌లో కోటి మందికి పైగా కరోనా వ్యాక్సిన్‌- ఇంకా లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ దేశవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. తొలిదశలో హెల్త్‌ వర్కర్లకు మాత్రమే ఈ వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌ కోటి మందికి పైగా కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసి ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాని పరిస్ధితుల్లో భారత్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dt5wZA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour