Saturday, 6 February 2021

రైతుల చక్కా జామ్ తో మెట్రో రైల్ కార్పోరేషన్ అలెర్ట్ .. ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్ల మూసివేత

దేశ రాజధాని ఢిల్లీలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. గత డబ్భై రెండు రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతన్నలు దేశవ్యాప్తంగా రాస్తారోకోకు పిలుపునిచ్చారు. అన్నదాతలు తలపెట్టిన చక్కా జామ్ తో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు . ఒక పక్క ఢిల్లీలో చక్కా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36MT2I6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour