Saturday, 6 February 2021

టీవీ ఆన్‌ చేయగానే జగన్ ఫొటో- ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు- ఫైబర్‌ నెట్‌ కారణం

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెస్వోలను వైసీపీ వాడుకుంటున్న తీరుపై ఇప్పటికే పలు విమర్శలు వినిపిస్తుండగా.. తాజాగా ఇదే అంశంపై విపక్ష టీడీపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఫిర్యాదు చేసింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై ఎస్‌ఈసీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3trwl5T
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour