మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేని విమర్శించినందుకు ఓ వ్యక్తిపై నల్ల ఇంకు చల్లారు. అంతేకాదు,అతనికి చీర చుట్టి వీధుల్లో ఊరేగిస్తూ పిడి గుద్దులు కురిపించారు. మధ్యలో ఓ పోలీస్ వారిని నిలువరించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ ఘటన సోలాపూర్ జిల్లాలోని పందర్పూర్లో చోటు చేసుకుంది. 'బీజేపీకి చెందిన శిరీష్ కంటేకర్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ryxMxE
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment