Monday, 8 February 2021

రెచ్చిపోయిన శివసేన... బీజేపీ నేతపై నల్ల ఇంకు చల్లి,చీర చుట్టి వీధుల్లో ఊరేగింపు..

మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేని విమర్శించినందుకు ఓ వ్యక్తిపై నల్ల ఇంకు చల్లారు. అంతేకాదు,అతనికి చీర చుట్టి వీధుల్లో ఊరేగిస్తూ పిడి గుద్దులు కురిపించారు. మధ్యలో ఓ పోలీస్ వారిని నిలువరించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ ఘటన సోలాపూర్ జిల్లాలోని పందర్‌పూర్‌లో చోటు చేసుకుంది. 'బీజేపీకి చెందిన శిరీష్ కంటేకర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ryxMxE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour