Monday, 8 February 2021

మహారాష్ట్ర సర్కార్‌ సంచలనం -రిహాన్నా ట్వీట్లకు కౌంటర్‌ వ్యవహారం- సెలబ్రిటీలపై దర్యాప్తు

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు చేపడుతున్న నిరసనలపై మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న వైఖరిపై అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. భారత్‌ అంతర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని విదేశాంగశాఖ కోరుతున్నా అంతర్జాతీంగా పలువురు సెలబ్రిటీలు, సంస్ధలు, రాజకీయ పార్టీలు తమ నిరసన గళం వినిపిస్తున్నాయి. దీంతో వీరికి కౌంటర్‌గా భారతీయ సెలబ్రిటీలతో కేంద్రం కౌంటర్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rqSZtg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour