Wednesday, 17 February 2021

కేయూ పరీక్షా పత్రాలలో కేసీఆర్ , టీఆర్ఎస్ లపై షాకింగ్ ప్రశ్నలు .. అవాక్కైన విద్యార్థులు

కాకతీయ యూనివర్సిటీ ఎస్ డి ఎల్ సి ఈ పరీక్షలలో టిఆర్ఎస్ పార్టీపై, కెసిఆర్ పై ఇచ్చిన ప్రశ్నలు విద్యార్థులను షాక్ కు గురిచేశాయి. సిలబస్ తో సంబంధం లేకుండా ఇచ్చిన ప్రశ్నలను చూసి పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు అవాక్కయ్యారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయానికి కారణాలు ఏమిటి ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NydqWq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour