Wednesday, 17 February 2021

జమ్మూ కాశ్మీర్‌లో కోలాహలం: ఒకేసారి 24 దేశాల ప్రతినిధులు రాకకు కారణం?

జమ్మూ: కేంద్ర పాలిత ప్రాంతంగా రూపాంతరం చెందిన భూతలస్వర్గం జమ్మూ కాశ్మీర్‌లో కోలాహలం నెలకొంది. ఒకేసారి 24 దేశాలకు చెందిన ప్రతినిధులు, రాయబారులు, దౌత్యాధికారులు అక్కడ పర్యటిస్తోన్నారు. స్థానికులను కలుసుకొంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pmLxhi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour