వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలంటూ కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు నిజానికి రైతుల పాలిట మరణశాసనాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నూతన సాగు చట్టాలతో సేద్యం క్రమంగా కొద్ది మంది కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్లిపోతుందన్నారు. నిరసనల్లో పాల్గొంటోన్న పలువురు యూపీ రైతులతో కేజ్రీవాల్ ఢిల్లీ విధానసభలో ఆదివారం భేటీ అయ్యారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k7rBOx
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment