Sunday, 21 February 2021

జాబిలమ్మను చేర ఇంకా ఆలస్యం -చంద్రయాన్-3 వాయిదా -ఇస్రో చీఫ్ శివన్ కీలక ప్రకటన

జాబిలమ్మను చేరుకోవాలన్న భారత్ కల ఇంకాస్త ఆలస్యం కానుంది. చంద్రుడిని చేరే ప్రయత్నంలో భాగంగా భారత్‌ తలపెట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్‌ 3 వాయిదాపడింది. దీనిని 2022లో చేపడతామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా ఇస్రో ప్ర‌ధాన ప్రాజెక్టులు ఆల‌స్య‌మైన క్రమంలో వాటిపై ఇస్రో చీఫ్ శివన్ ఆదివారం కీలక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dxWYQR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour