Sunday, 21 February 2021

భారత్‌ గ్లోబల్ లీడర్‌: యూఎన్ చీఫ్ కితాబు -కరోనాపై పోరు, వ్యాక్సిన్ తయారీపై ప్రశంసలు

గడిచిన 15 నెలలుగా ప్రంపంచాన్ని పీడిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ గ్లోబల్ లీడర్ పాత్రను పోషిస్తున్నదని ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. కొవిడ్ పై యావత్తు ప్రపంచం చేస్తున్న పోరులో భారత్‌ పోషిస్తున్న పాత్రను ఆయన కొనియాడారు. ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షక దళానికి భారత్‌ రెండు లక్షల కరోనా టీకాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aBKtCa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour