Saturday, 20 February 2021

చైనాపై భారత్ పట్టు -16గంటల పాటు పదో రౌండ్ చర్చలు -హాట్‌స్ప్రింగ్స్‌, దెప్సాంగ్‌‌లోనూ బలగాల ఉపసంహరణ!

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి సాధారణ పరిస్థితులు ఏర్పడే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. దాదాపు 10 నెలలుగా ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు రెండు దేశాలూ అంగీకరించిన దరిమిలా.. శుక్రవారం నాటికే తూర్పు లదాక్ లోని పాంగాంగ్‌ సరస్సుకు ఇరువైపులా బలగాల ఉపసంహరణ పూర్తయింది. ఇతర కీలక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZywZk3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour