డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో చోటు చేసుకున్న దుర్ఘటనలో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గల్లంతైన వారి కోసం రాత్రంతా గాలించారు. కొందరిని ప్రాణాలతో కాపాడగలిగారు. తపోవన్ ప్రాంతం మొత్తం మట్టి దిబ్బగా మారింది. బురదలో పేరుకుపోవడం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rtSoHe
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment