Sunday, 7 February 2021

రాజ్‌భవన్ అన్నం: తెలంగాణ గవర్నర్ తమిళిసై వినూత్నం: పేదలకు రెండు పూటల భోజనం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టబోతోన్నారు. ఇదివరకెప్పుడు ఏ గవర్నర్ కూడా ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టి ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవంటూ మొన్నటికి మొన్న ప్రకటించిన ఆమె.. ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండటం ఆసక్తి రేపుతోంది. గవర్నర్‌గా ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tATXot
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour