Wednesday, 10 February 2021

ఎందుకీ మౌనం... ఆజాద్‌ను మోదీ ఆకాశానికెత్తిన వేళ.. కాంగ్రెస్ నుంచి నో రియాక్షన్స్...

మంగళవారం(ఫిబ్రవరి 9) రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగం హాట్ టాపిక్‌గా మారింది. గులాంనబీ ఆజాద్ పనితీరుపై,ఆయన సమర్థతపై ప్రశంసలు కురిపించిన ప్రధాని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఆజాద్ తనకు నిజమైన స్నేహితుడంటూ కంటతడి పెట్టుకున్నారు. రాజ్యసభలో ఆయన స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం కష్టమన్నారు. ఇలా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jA8vjK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour