Wednesday, 10 February 2021

పంచాయతీ ఫలితాలతో వైసీపీ పతనానికి నాంది- వైసీపీవి ఫేక్ లెక్కలు- చంద్రబాబు కామెంట్స్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడినా, బెదిరింపులకు దిగినా, పోలీసులను వాడుకుని అరాచకాలు చేసిన జనం టీడీపీ వెనుక నిలబడ్డారని చంద్రబాబు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 94 శాతం గెలిచామంటూ వైసీపీ చెబుతున్నవి ఫేక్‌ లెక్కలే అని చంద్రబాబు ఆరోపించారు. మంత్రులు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rE8HkW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour