Wednesday, 17 February 2021

తమిళిసై చేతుల్లో కాంగ్రెస్ సర్కార్ భవిష్యత్: బలపరీక్షకు ఆదేశించే ఛాన్స్: ఎల్జీగా ప్రమాణం

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా పని చేస్తోన్న ఆమెకు రాష్ట్రపతి భవన్ పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇప్పటిదాకా లెప్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీని అర్ధాంతరంగా తొలగించి.. ఆ స్థానంలో తమిళిసైని నియమించింది. ఒకట్రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3avkpIF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour