Wednesday, 17 February 2021

ఈసారి కుంభ మేళ నెల రోజులే... ఏప్రిల్ 1 నుంచి... కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ఉన్నవారికే అనుమతి...

ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తున భక్తజనం పాల్గొనే కుంభ మేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ 12 ఏళ్లకోసారి జరిగే ఈ క్రతువులో హిందువులు భారీ ఎత్తున పాల్గొని పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో కుంభమేళాను 30 రోజులకే కుదించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bkgduw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour