Sunday, 14 February 2021

ఏపీ మున్సిపల్‌ పోరుకు రంగం సిద్ధం- నేడు ఎస్‌ఈసీ ప్రకటన- ఆగిన చోట నుంచే మళ్లీ

ఏపీలో పంచాయతీ ఎన్నికలు మూడో దశకు చేరుకున్న నేపథ్యంలో ఆ తర్వాత నిర్వహించాల్సిన మున్సిపల్ ఎన్నికలకు ఎస్‌ఈసీ రంగం సిద్దం చేసింది. ఈ మేరకు ఇవాళ షెడ్యూల్‌ ప్రకటనకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సిద్ధమయ్యారు. ఇవాళ కుదరకపోతే రేపు షెడ్యూల్ ప్రకటన రానుంది. దీని ప్రకారం ఈ నెలాఖరులోపు మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pjfApZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour