Sunday, 14 February 2021

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం: ట్రక్కు బోల్తా... 16 మంది కూలీలు మృతి...

మ‌హారాష్ర్ట‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. జల్గావ్ జిల్లాలోని యావల్ తాలూకా కింగావ్‌లో ఓ ట్రక్కు బోల్తా కొట్టింది. ఆదివారం అర్ధ‌రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది కూలీలు మృతి చెందారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని... క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వేగంగా వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పడంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pjfBKz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour