Tuesday, 5 January 2021

Tirupati ఉపఎన్నిక: కమలం పార్టీలోకి ఆ హీరోయిన్స్.. రోజాను ఢీ కొట్టేందుకు బీజేపీ ప్లాన్..!

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు కులపరమైన రాజకీయాలే చూసిన ఏపీ ప్రజలు తాజాగా మతపరమైన రాజకీయాలను కూడా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల ధ్వంసం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదే అంశం చుట్టూ ఏపీ రాజకీయాలు కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆలయాల ధ్వంసం అజెండాతోనే తిరుపుతి ఉపఎన్నిక కూడా జరగనుంది. ముఖ్యంగా బీజేపీ ఇదే అంశాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X9uYJV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour