Tuesday, 5 January 2021

గుడులపై దాడి జరిగితే చర్యలేవి.. అదే... విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శలు

రామతీర్థం ఆలయ ఘటన అగ్గిరాజేసింది. హిందువులు, ధార్మిక సంస్థలు భగ్గుమంటున్నాయి. బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. రామతీర్థం ఘటన గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం నిత్యకృత్యంగా మారిందన్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని అన్నారు. ఆయన ఇవాళ అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఇవే దాడులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X9bHZf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour